ETV Bharat / city

మొగల్రాజపురంలో ఆలస్యంగా పోలింగ్​.. సమయం​ పెంచాలని డిమాండ్​

ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈసీ అధికారుల తీరును ఇప్పటివరకూ చూడలేదని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. మధ్యాహ్నం వరకూ ఈవీఎంలు పని చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కల్పించటంలో అధికారులు విఫలమయ్యారని ఈసీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Apr 11, 2019, 4:41 PM IST

Updated : Apr 11, 2019, 6:22 PM IST

మొగల్రాజపురంలో మొరాయించిన ఈవీఎంలు
మొగల్రాజపురంలో మొరాయించిన ఈవీఎంలు

విజయవాడ మొగల్రాజపురం పోలింగ్ బూత్​లో ఈవీఎంలు మధ్యాహ్నం వరకూ పని చేయలేదు. ఎన్ని ఈవీఎంలు మార్చినా పోలింగ్ ప్రారంభం కాకపోవటంపై ప్రజలు అసహనానికి గురయ్యారు. పోలింగ్​ బూత్​లు వద్ద సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈసీ అధికారులపై ఓటర్లు ధ్వజమెత్తారు.ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, జడ్పీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనందువల్ల సమయాన్ని పొడిగించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు తెలంగాణలో ఎన్నికలు సవ్యంగానే జరుగుతున్నా ఇక్కడ మాత్రం ఈవీఎంల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.

మొగల్రాజపురంలో మొరాయించిన ఈవీఎంలు

విజయవాడ మొగల్రాజపురం పోలింగ్ బూత్​లో ఈవీఎంలు మధ్యాహ్నం వరకూ పని చేయలేదు. ఎన్ని ఈవీఎంలు మార్చినా పోలింగ్ ప్రారంభం కాకపోవటంపై ప్రజలు అసహనానికి గురయ్యారు. పోలింగ్​ బూత్​లు వద్ద సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈసీ అధికారులపై ఓటర్లు ధ్వజమెత్తారు.ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, జడ్పీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనందువల్ల సమయాన్ని పొడిగించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు తెలంగాణలో ఎన్నికలు సవ్యంగానే జరుగుతున్నా ఇక్కడ మాత్రం ఈవీఎంల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.

ఇవీ చూడండి.

'200 ఈవీఎంలు పని చేయడం లేదు.. ఈసీ దృష్టికి తీసుకెళ్తాం'

Intro:చతిస్గడ్ సరిహద్దులోని ఏపీ గ్రామాల్లో మావోయిస్టులు కాపు బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని చింతూరు మండలం లోని నర్సింగ పేట మల్లం పేట గ్రామాల మధ్య కరపత్రాలను వదిలారు ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో మావోయిస్టులు వదిలిన కరపత్రాలను లెక్కచేయకుండా pega అల్లిగూడెం పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు భారీగా చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు సరిహద్దులోని ఈ గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది గత రాత్రి చేరుకుని ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగిస్తున్నారు కాగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సరిహద్దు వెంబడి భారీగా అ కూంబింగ్ చేపట్టారు


Body:చింతూరు


Conclusion:8008902877
Last Updated : Apr 11, 2019, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.