ETV Bharat / city

ఎస్సీ కమిషన్ కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరిన వర్ల రామయ్య

author img

By

Published : Aug 22, 2021, 7:57 PM IST

ఈ నెల 24న రమ్య కేసు విచారణకు గుంటూరు వస్తున్న ఎస్సీ కమిషన్​ను కలిసేందుకు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అపాయింట్‌మెంట్‌ కోరారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులపై వారికి వివరించేెందుకు ఇలా చేసినట్లు తెలిపారు.

వర్ల రామయ్య
వర్ల రామయ్య

ఈ నెల 24న రమ్య కేసులో విచారణకు గుంటూరు వస్తున్న జాతీయ ఎస్సీ కమిషన్​ను కలవడం కోసం తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అపాయింట్‌మెంట్‌ కోరారు. ఆ రోజున గుంటూరులో కమిషన్ సభ్యులను కలిసి వైకాపా ప్రభుత్వంలో దళితవర్గాలపై జరుగుతున్న దాడులు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించి సాక్షాలతో సహా కమిషన్ ముందుంచేందుకు సమయం కేటాయించాలని గుంటూరు జిల్లా కలెక్టరును మెయిల్ ద్వారా వర్ల అభ్యర్థించారు.

ఇదీ చదవండి:

ఈ నెల 24న రమ్య కేసులో విచారణకు గుంటూరు వస్తున్న జాతీయ ఎస్సీ కమిషన్​ను కలవడం కోసం తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అపాయింట్‌మెంట్‌ కోరారు. ఆ రోజున గుంటూరులో కమిషన్ సభ్యులను కలిసి వైకాపా ప్రభుత్వంలో దళితవర్గాలపై జరుగుతున్న దాడులు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించి సాక్షాలతో సహా కమిషన్ ముందుంచేందుకు సమయం కేటాయించాలని గుంటూరు జిల్లా కలెక్టరును మెయిల్ ద్వారా వర్ల అభ్యర్థించారు.

ఇదీ చదవండి:

AGRIGOLD: అగ్రిగోల్డ్​ బాధితులకు శుభవార్త.. 24న చెల్లింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.