ETV Bharat / city

కాలినడకన సొంతూళ్లకు బయలుదేరిన ఉత్తరప్రదేశ్​ వలస కూలీలు - Uttar Pradesh migrant laborers who set out on foot on their own

లాక్​డౌన్​ నేపథ్యంలో వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. చేసేందుకు పనిలేక తమ సొంతూళ్లకు పయనమయ్యారు. వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక కాలినడకననే నమ్ముకున్నారు. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్​కు కాలి నడకన వెళ్తున్న కూలీలను విజయవాడలో పోలీసులు అడ్డుకున్నారు.

Uttar Pradesh migrant laborers who set out on foot on their own
సొంతూళ్లకు కాలినడకన బయలుదేరిన ఉత్తరప్రదేశ్​ వలస కూలీలు
author img

By

Published : Apr 1, 2020, 12:00 PM IST

సొంతూళ్లకు కాలినడకన బయలుదేరిన ఉత్తరప్రదేశ్​ వలస కూలీలు

లాక్​డౌన్​ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్​కు చెందిన వలస కూలీలు సొంతూళ్లకు పయనమయ్యారు. రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల కాలినడకనే నమ్ముకున్నారు. హైదరాబాద్​ నుంచి నాలుగు రోజులుగా నడుచుకుంటూ అన్ని జిల్లాల చెక్ పోస్టులను దాటుకుని విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్​ నుంచి ఉత్తరప్రదేశ్​కు వెళ్తున్న 22 మంది కూలీలను విజయవాడ రథం సెంటర్​లో ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. వారి పరిస్థితిని తెలుసుకొని భోజనాలను ఏర్పాటు చేసి...ప్రశాంతినగర్​లోని బీసీ సంక్షేమ వసతి గృహానికి తరలించారు.

ఇదీ చదవండి:

తీర్థయాత్రలకు వెళ్లిన రాష్ట్రవాసులు క్వారంటైన్​కు..!

సొంతూళ్లకు కాలినడకన బయలుదేరిన ఉత్తరప్రదేశ్​ వలస కూలీలు

లాక్​డౌన్​ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్​కు చెందిన వలస కూలీలు సొంతూళ్లకు పయనమయ్యారు. రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల కాలినడకనే నమ్ముకున్నారు. హైదరాబాద్​ నుంచి నాలుగు రోజులుగా నడుచుకుంటూ అన్ని జిల్లాల చెక్ పోస్టులను దాటుకుని విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్​ నుంచి ఉత్తరప్రదేశ్​కు వెళ్తున్న 22 మంది కూలీలను విజయవాడ రథం సెంటర్​లో ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. వారి పరిస్థితిని తెలుసుకొని భోజనాలను ఏర్పాటు చేసి...ప్రశాంతినగర్​లోని బీసీ సంక్షేమ వసతి గృహానికి తరలించారు.

ఇదీ చదవండి:

తీర్థయాత్రలకు వెళ్లిన రాష్ట్రవాసులు క్వారంటైన్​కు..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.