ETV Bharat / city

Securities Auction: రేపు సెక్యూరిటీలు వేలం వేయనున్న ప్రభుత్వం

author img

By

Published : Jul 12, 2021, 6:42 PM IST

Updated : Jul 12, 2021, 8:23 PM IST

రాష్ట్ర ప్రభుత్వం రేపు (మంగళవారం) మరోసారి సెక్యూరిటీలను వేలం వెేయనుంది. ఆర్‌బీఐ ఆధ్వర్యంలో ఇ-కుబేర్ వెబ్‌సైట్‌ ద్వారా ఈ ప్రక్రియ జరగనుంది.

The government will auction the securities tomorrow
రేపు సెక్యూరిటీలు వేలం వేయనున్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం రేపు (మంగళవారం) మరోసారి సెక్యూరిటీలను వెేయనుంది. 14 ఏళ్ల కాలపరిమితితో రూ.వెయ్యి కోట్ల విలువైన సెక్యూరిటీలు, 15 ఏళ్ల కాలపరిమితితో రూ.750 కోట్ల విలువైన సెక్యూరిటీలను వేలం వేయనున్నారు. ఆర్‌బీఐ ఆధ్వర్యంలో ఇ-కుబేర్ వెబ్‌సైట్‌ ద్వారా ప్రక్రియ నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వం రేపు (మంగళవారం) మరోసారి సెక్యూరిటీలను వెేయనుంది. 14 ఏళ్ల కాలపరిమితితో రూ.వెయ్యి కోట్ల విలువైన సెక్యూరిటీలు, 15 ఏళ్ల కాలపరిమితితో రూ.750 కోట్ల విలువైన సెక్యూరిటీలను వేలం వేయనున్నారు. ఆర్‌బీఐ ఆధ్వర్యంలో ఇ-కుబేర్ వెబ్‌సైట్‌ ద్వారా ప్రక్రియ నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:

CM JAGAN: మాస్క్‌ ధరించకపోతే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు!

Last Updated : Jul 12, 2021, 8:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.