ETV Bharat / city

Protest over OTS: ఓటీఎస్​ విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా ఆందోళన - ఓటీఎస్

Protest over OTS: ఓటీఎస్​ విధానాన్ని రద్దు చేసి..పేదలందరికీ ఉచితంగానే ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఓటీఎస్​ విధానంపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లక్ష్మీ నర్సపేట మండలాల్లో తెదేపా నాయకులు మండల పరిషత్ సూపరిండెంట్​ కే అప్పలనాయుడుకు సోమవారం వినతి పత్రం అందించారు.

ots
ots
author img

By

Published : Dec 20, 2021, 1:50 PM IST

Protest over OTS: ఓటీఎస్​ విధానాన్ని రద్దు చేసి..పేదలందరికీ ఉచితంగానే ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఓటీఎస్​ రద్దు చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, లక్ష్మీనర్సపేట మండలాల్లో తెలుగుదేశం నాయకులు నిరసన తెలిపారు. మండల పరిషత్ అధికారికి వినతిపత్రం అందజేశారు.

Protest over OTS: ఓటీఎస్​ విధానాన్ని రద్దు చేసి..పేదలందరికీ ఉచితంగానే ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఓటీఎస్​ రద్దు చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, లక్ష్మీనర్సపేట మండలాల్లో తెలుగుదేశం నాయకులు నిరసన తెలిపారు. మండల పరిషత్ అధికారికి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి: minister perni nani on OTS: ఓటీఎస్​తో పూర్తి హక్కులు: మంత్రి పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.