ETV Bharat / city

tdp leader lokesh on ots circular: జగన్ ప్రభుత్వం.. దారిదోపిడీ దొంగల్ని మించిపోయింది: లోకేశ్​

author img

By

Published : Nov 30, 2021, 10:40 PM IST

TDP Leader Lokesh On OTS Circular: ఓటీఎస్​(OTS) కట్టకుంటే పింఛను ఆపేస్తామని ఓ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఆ ఇళ్లలోని అవ్వాతాతల పింఛను ఆపేయాలని ఉత్తర్వులు ఇవ్వడం.. కాల్ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోందని దుయ్యబట్టారు.

tdp leader lokesh on ots circular
ఓటీఎస్​ కట్టకుంటే పింఛను ఆపేస్తామని ఉత్తుర్వులు ఇవ్వడంపై లోకేశ్​ ఫైర్

TDP Leader Lokesh On OTS Circular: ప్రజలందరినీ నిలువుదోపిడీ చేస్తోన్న జగన్ ప్రభుత్వం.. దారిదోపిడీ దొంగల్ని మించిపోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. ఓటీఎస్​ కట్టని వారి ఇళ్లలోని అవ్వాతాతల పింఛను ఆపేయాలని ఉత్తుర్వులు ఇవ్వడం.. కాల్ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోందని లోకేశ్​ మండిపడ్డారు. ఓటీఎస్​ కట్టకుంటే పింఛను ఆపేస్తామని ఓ అధికారులు ఉత్తుర్వులు ఇవ్వడంపై లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ఓటీఎస్​ కట్టని వారి కుటుంబీకుల పించన్లు ఆపేయనున్నట్లు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మళిలో పంచాయితీ సెక్రటరీ ఇచ్చిన నోటీసును తన ట్విట్టర్‌లో లోకేశ్​ పోస్టు చేశారు.

  • ప్రజలందరినీ నిలువుదోపిడీ చేస్తోన్న @ysjagan ప్రభుత్వం దారిదోపిడీ దొంగల్ని మించిపోయింది. OTS కట్టని వారింట్లో అవ్వాతాతల పింఛను ఆపేయాలని సర్క్యులర్ ఇవ్వడం, కాల్ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోంది. pic.twitter.com/qYRXlMeiep

    — Lokesh Nara (@naralokesh) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

TDP Leader Lokesh On OTS Circular: ప్రజలందరినీ నిలువుదోపిడీ చేస్తోన్న జగన్ ప్రభుత్వం.. దారిదోపిడీ దొంగల్ని మించిపోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. ఓటీఎస్​ కట్టని వారి ఇళ్లలోని అవ్వాతాతల పింఛను ఆపేయాలని ఉత్తుర్వులు ఇవ్వడం.. కాల్ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోందని లోకేశ్​ మండిపడ్డారు. ఓటీఎస్​ కట్టకుంటే పింఛను ఆపేస్తామని ఓ అధికారులు ఉత్తుర్వులు ఇవ్వడంపై లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ఓటీఎస్​ కట్టని వారి కుటుంబీకుల పించన్లు ఆపేయనున్నట్లు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మళిలో పంచాయితీ సెక్రటరీ ఇచ్చిన నోటీసును తన ట్విట్టర్‌లో లోకేశ్​ పోస్టు చేశారు.

  • ప్రజలందరినీ నిలువుదోపిడీ చేస్తోన్న @ysjagan ప్రభుత్వం దారిదోపిడీ దొంగల్ని మించిపోయింది. OTS కట్టని వారింట్లో అవ్వాతాతల పింఛను ఆపేయాలని సర్క్యులర్ ఇవ్వడం, కాల్ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోంది. pic.twitter.com/qYRXlMeiep

    — Lokesh Nara (@naralokesh) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి...

'ఆ డబ్బు కట్టలేదా?..వారికి పింఛన్ ఇవ్వొద్దు'..గ్రామ కార్యదర్శి వివాదాస్పద ఉత్తర్వులు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.