ETV Bharat / city

ఈ సమయంలో పాఠశాలలు తెరవాలనుకోవడమేంటి?: అనిత - పాఠశాలలుతెరవడంపై వంగలపూడి అనిత కామెంట్స్

రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 15 మంది కరోనాకు గురవుతుంటే పాఠశాలలు తెరవాలనుకోవడం ఏంటని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు.

ఈ సమయంలో పాఠశాలలు తెరవాలనుకోవడమేంటి?: అనిత
ఈ సమయంలో పాఠశాలలు తెరవాలనుకోవడమేంటి?: అనిత
author img

By

Published : Aug 25, 2020, 4:30 PM IST

గ్రామీణ, కొండ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని.. అలాంటి ప్రదేశాల్లో పాఠశాలలు తెరవాలనుకోవడం సరికాదన్నారు. ప్రచార పిచ్చితో పసివాళ్ల ప్రాణాలు తీయాలనుకుంటున్నారా? అని అనిత నిలదీశారు. పిల్లల యూనిఫామ్, స్కూల్​ బ్యాగులకు పార్టీ రంగు వేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి తప్ప ఎవరికీ రాదని విమర్శించారు. వ్యాక్సిన్ వచ్చే వరకు పాలకులు ఇలాంటి పిచ్చి పనులు మానుకుంటే మంచిదని హితవు పలికారు.

గ్రామీణ, కొండ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని.. అలాంటి ప్రదేశాల్లో పాఠశాలలు తెరవాలనుకోవడం సరికాదన్నారు. ప్రచార పిచ్చితో పసివాళ్ల ప్రాణాలు తీయాలనుకుంటున్నారా? అని అనిత నిలదీశారు. పిల్లల యూనిఫామ్, స్కూల్​ బ్యాగులకు పార్టీ రంగు వేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి తప్ప ఎవరికీ రాదని విమర్శించారు. వ్యాక్సిన్ వచ్చే వరకు పాలకులు ఇలాంటి పిచ్చి పనులు మానుకుంటే మంచిదని హితవు పలికారు.

ఇదీ చదవండి: పసిబిడ్డ కావాలంట.. భార్య వద్దంట..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.