ETV Bharat / city

తితిదే విషయంలో వివాదాలు వద్దు: స్వామి స్వరూపానంద

author img

By

Published : May 25, 2020, 5:52 PM IST

Updated : May 25, 2020, 6:03 PM IST

తితిదే విషయంలో వివాదాలకు తావు లేకుండా నిర్ణయం తీసుకోవాలని శారధ పీఠాధిపతి స్వామి స్వరూపానంద ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలు, తితిదే ఛైర్మన్, ఈవోతో కీలక మంతనాలు జరిపారు.

swamy swaroopanandendra suggetions to govt on sale of ttd assets issue
swamy swaroopanandendra suggetions to govt on sale of ttd assets issue

తితిదే తీసుకునే ప్రతి నిర్ణయం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుందని స్వరూపానంద వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలను గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. శ్రీవారి ఆలయం తెరుచుకుంటుందని భక్తులు ఎదురుచూస్తున్నారని.. ఇలాంటి సమయంలో వచ్చిన ఈ వివాదాన్ని సత్వరం పరిష్కరించాలని సూచించారు.

తితిదే తీసుకునే ప్రతి నిర్ణయం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుందని స్వరూపానంద వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలను గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. శ్రీవారి ఆలయం తెరుచుకుంటుందని భక్తులు ఎదురుచూస్తున్నారని.. ఇలాంటి సమయంలో వచ్చిన ఈ వివాదాన్ని సత్వరం పరిష్కరించాలని సూచించారు.

ఇదీ చదవండి: తితిదే ఛైర్మన్​కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ

Last Updated : May 25, 2020, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.