ETV Bharat / city

కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ సమావేశం..ఎన్నికల నిర్వహణపై చర్చ - కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్​ఈసీ వీడియో కాన్ఫరెన్స్ తాజా వార్తలు

4 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వీడియా కాన్ఫరెన్స్ చేపట్టారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల అధికారులతో సమావేశమై.. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తున్నారు.

కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్​ఈసీ వీడియో కాన్ఫరెన్స్
కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్​ఈసీ వీడియో కాన్ఫరెన్స్
author img

By

Published : Feb 28, 2021, 2:22 PM IST

Updated : Feb 28, 2021, 4:36 PM IST

తిరుపతి పర్యటన ముగించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్..విజయవాడలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్​ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

తిరుపతి పర్యటన ముగించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్..విజయవాడలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్​ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

ఇదీ చదవండి:

జగన్​ స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్ఛవమైంది: చంద్రబాబు

Last Updated : Feb 28, 2021, 4:36 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.