వైకాపా నాయకుల నుంచి కొండపల్లి అడవులను ముఖ్యమంత్రి జగన్ కాపాడాలని... విజయవాడ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు పొందిన ప్రాచీన కళ కొండపల్లి బొమ్మల తయారీ అని గుర్తుచేశారు. అలాంటి అరుదైన ప్రపంచ ప్రఖ్యాత బొమ్మలు తయారు చేయడానికి ఉపయోగించే తెల్ల పుణికి కలప కొండపల్లి అడవులలో మాత్రమే దొరుకుతుందని తెలిపారు.
![Protect the forests of Kondapalli: Keshineni Nani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8653468_tweet.jpg)
ఇదీ చదవండీ... అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్