ETV Bharat / city

పూజారికి మహిళా భక్తుల బడితాభిషేకం

పూజారికి... భక్తులు దేహశుద్ధి పూజ చేశారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిందినందుకు..కూర్చోబెట్టి మరీ బడితాభిషేకం చేసిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది.

author img

By

Published : Aug 22, 2019, 6:00 AM IST

పూజారికి మహిళా భక్తుల బడితాభిషేకం


విజయవాడ ప్రకాశ్ నగర్ లోని నిదానంపాటి అమ్మవారి ఆలయంలోని ఓ పూజారికి భక్తులు బడిత పూజ చేశారు. మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ... పూజలు చేసే పూజారయ్యను... కూర్చోబెట్టి మరీ దేహ శుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలాజీ అనే వ్యక్తి అమ్మవారి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. మహిళా భక్తుల పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించడంతో.. నిలదీశారు. తప్పయిందని ఒప్పుకునే వరకు దేహశుద్ధి చేశారు.

పూజారికి మహిళా భక్తుల బడితాభిషేకం

ఇవీ చూడండి-ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు


విజయవాడ ప్రకాశ్ నగర్ లోని నిదానంపాటి అమ్మవారి ఆలయంలోని ఓ పూజారికి భక్తులు బడిత పూజ చేశారు. మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ... పూజలు చేసే పూజారయ్యను... కూర్చోబెట్టి మరీ దేహ శుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలాజీ అనే వ్యక్తి అమ్మవారి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. మహిళా భక్తుల పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించడంతో.. నిలదీశారు. తప్పయిందని ఒప్పుకునే వరకు దేహశుద్ధి చేశారు.

పూజారికి మహిళా భక్తుల బడితాభిషేకం

ఇవీ చూడండి-ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సత్యసాయి సేవామందిరం ఆధ్వర్యంలో శంకర్ఫౌండేషన్ సౌజన్యంతో గురువారం ఉచితనేత్ర వైద్యశిబిరం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా రోగాలు తరలివచ్చారు. ఉదయం నుంచి నేత్రరోగులు తరలిరావడంతో సత్యసాయి మందిరం ప్రాంగణం కిటకిటలాడింది.


Body: నరసన్నపేట


Conclusion:9440319788

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.