ETV Bharat / city

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కౌంటర్​ దాఖలు చేయండి: హైకోర్టు - పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని హైకోర్టులో పిటిషన్లు తాజా వార్తలు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 20 కి వాయిదా వేసింది.

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కౌంటర్​ దాఖలు చేయండి
జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కౌంటర్​ దాఖలు చేయండి
author img

By

Published : Mar 18, 2021, 3:47 PM IST

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేలా ఎస్ఈసీని ఆదేశించాలని కోరుతూ.. పలువురు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్ఈసీ సెలవుపై వెళ్లే యోచనలో ఉన్నారని తద్వారా పరిషత్ ఎన్నికల నిర్వహణ ఆలస్యమయ్యే అవకాశముందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

ఇదీచదవండి

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేలా ఎస్ఈసీని ఆదేశించాలని కోరుతూ.. పలువురు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్ఈసీ సెలవుపై వెళ్లే యోచనలో ఉన్నారని తద్వారా పరిషత్ ఎన్నికల నిర్వహణ ఆలస్యమయ్యే అవకాశముందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

ఇదీచదవండి

'నేరమే జరగకుండా.. చంద్రబాబు ఎలా నేరస్థుడు అవుతారు?'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.