ETV Bharat / city

తెదేపా కార్యాలయ నిర్మాణంపై సుప్రీం కోర్టులో విచారణ - తెదేపా కార్యాలయ నిర్మాణంపై సుప్రీం కోర్టులో పిటిషన్ తాజా వార్తలు

గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూ కేటాయింపుపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై వాదనలు జరిగాయి. భూ కేటాయింపులో సీఆర్‌డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని పిటిషనర్​ తరపు న్యాయవాది వాదించారు.

petition in the Supreme Court on the construction of the TDP office
తెదేపా కార్యాలయ నిర్మాణంపై సుప్రీం కోర్టులో పిటిషన్
author img

By

Published : Apr 12, 2021, 3:48 PM IST

గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూ కేటాయింపుపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. భూ కేటాయింపులో సీఆర్‌డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని పిటిషనర్​ తరపు న్యాయవాది వాదించారు. కేసులో తుది వాదనలను గురువారం వింటామన్న జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్..తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా వేశారు.

ఇదీచదవండి

గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూ కేటాయింపుపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. భూ కేటాయింపులో సీఆర్‌డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని పిటిషనర్​ తరపు న్యాయవాది వాదించారు. కేసులో తుది వాదనలను గురువారం వింటామన్న జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్..తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా వేశారు.

ఇదీచదవండి

తిరుపతిలో తెదేపా గెలిస్తేనే జగన్‌ అరాచకాలు తగ్గుతాయి: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.