శర్వాణి రెడిమిక్స్ పరిశ్రమ అధినేత పెద్ది రెడ్డి గోపాల్ రెడ్డి... ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించారు. విజయవాడలో పంచాయతీరాజ్ గ్రామీణ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి రూ. 5 లక్షల చెక్కును ఇచ్చారు. పోలూరు వీర రెడ్డి, బత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: