ETV Bharat / city

సుందర భరితం... బెజవాడ నగరం

author img

By

Published : May 12, 2019, 6:59 PM IST

ఎండవేడిమితో ఆపసోపాలు పడుతున్న నగర వాసులకు సంధ్యవేళ సేదతీరమంటూ ఆహ్వానం పలుకుతున్నాయి ఉద్యానవనాలు. వినోదం, విజ్ఞానం, వ్యాయామాన్ని ఒకే చోట అందిస్తూ... అద్భుతః అనిపిస్తున్నాయి. ఉన్న పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు... అమృత పథకం కింద నూతన ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తున్నారు.

బెజవాడకు ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు

విజయవాడ మహానగరంలో ఉద్యానవనాలు నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. పగలంతా భానుడి తాపానికి బయటకురాలేకపోతున్న జనం... సాయంత్రం పిల్లలతో కలిసి ఉద్యానవనాల బాట పడుతున్నారు. ఒకప్పుడు పార్కులంటే కేవలం సేదతీరడానికే అనువుగా ఉండేవి. ఒక పక్క చిన్నారులు ఆడుకునేందుకు, మరో పక్క పెద్ద వారు వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఉద్యానవనాలు అభివృద్ధి చేశారు.

బస్టాండుకు సమీపంలో ఉండే అవతార్​పార్కు, స్క్రాప్​పార్క్​తోపాటు దుర్గా పైవంతెన కింది భాగంలో అభివృద్ధి చేసిన ఎఫ్​1 హెచ్​టువో పార్కు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇవన్నీ ఒకెత్తైతే... గొల్లపూడిలోని సితార కూడలి నుంచి గొల్లపూడి కూడలి వరరూ 1.2 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసిన ఉద్యానవనం మరింత ప్రత్యేకం. అమృత్ పథకంలో ఈ వనాన్ని 8 భాగాలుగా విభజించి... వైవిధ్యంగా తీర్తిదిద్దుతున్నారు.

కొత్తగా నిర్మించే పార్కుల్లో నడక కోసం ఇసుక దారులు వేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో పెద్దవాళ్లు నడిచేందుకు, చిన్నారులు ఆడుకునే ఏర్పాట్లు చేశారు. వ్యాయామం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. అధునాతనంగా రూపొందుతున్న వనాలకు అన్ని వయసుల వారూ తరలి వస్తున్నారు. రాత్రి 8 గంటల వరకూ పార్కుల్లోనే గడుపుతూ ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పొందుతున్నారు.

బెజవాడకు ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు

ఇదీ చదవండి...

అమ్మ మనోధైర్యం... తనయుడికదే ఆత్మవిశ్వాసం....

విజయవాడ మహానగరంలో ఉద్యానవనాలు నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. పగలంతా భానుడి తాపానికి బయటకురాలేకపోతున్న జనం... సాయంత్రం పిల్లలతో కలిసి ఉద్యానవనాల బాట పడుతున్నారు. ఒకప్పుడు పార్కులంటే కేవలం సేదతీరడానికే అనువుగా ఉండేవి. ఒక పక్క చిన్నారులు ఆడుకునేందుకు, మరో పక్క పెద్ద వారు వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఉద్యానవనాలు అభివృద్ధి చేశారు.

బస్టాండుకు సమీపంలో ఉండే అవతార్​పార్కు, స్క్రాప్​పార్క్​తోపాటు దుర్గా పైవంతెన కింది భాగంలో అభివృద్ధి చేసిన ఎఫ్​1 హెచ్​టువో పార్కు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇవన్నీ ఒకెత్తైతే... గొల్లపూడిలోని సితార కూడలి నుంచి గొల్లపూడి కూడలి వరరూ 1.2 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసిన ఉద్యానవనం మరింత ప్రత్యేకం. అమృత్ పథకంలో ఈ వనాన్ని 8 భాగాలుగా విభజించి... వైవిధ్యంగా తీర్తిదిద్దుతున్నారు.

కొత్తగా నిర్మించే పార్కుల్లో నడక కోసం ఇసుక దారులు వేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో పెద్దవాళ్లు నడిచేందుకు, చిన్నారులు ఆడుకునే ఏర్పాట్లు చేశారు. వ్యాయామం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. అధునాతనంగా రూపొందుతున్న వనాలకు అన్ని వయసుల వారూ తరలి వస్తున్నారు. రాత్రి 8 గంటల వరకూ పార్కుల్లోనే గడుపుతూ ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పొందుతున్నారు.

బెజవాడకు ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు

ఇదీ చదవండి...

అమ్మ మనోధైర్యం... తనయుడికదే ఆత్మవిశ్వాసం....

Intro:AP_ONG_81_12_PICHI_KUKKA_DHAADI_AV_C7

యాంకర్: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లి లో కుక్క పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ దాడి లో పది మంది గాయపడ్డారు. రాత్రి నుండి వీధికోకరి చొప్పున కరిచి తీవ్రంగా పాయపరచింది. ఉదయాన్నే నిద్ర లేచి పనులకు వెళ్తున్న సమయం లో కుక్క దాడి చేసింది. గాయపడిన వారందరికీ మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించారు.


Body:పిచ్చి కుక్క దాడి.


Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.