ETV Bharat / city

'ఇకపై ఎంసీఐ చేసే పనులు ఎన్​ఎంసీ చేస్తోంది'

author img

By

Published : Sep 25, 2020, 10:49 PM IST

ఇక నుంచి భారతీయ వైద్య మండలి స్థానంలో నూతన సంస్థ.. జాతీయ వైద్య కమిషన్ పనిచేస్తోందని ఎన్టీఆర్ హెల్త్ యూనిర్శిటీ వీసీ డా.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కమిషన్​లో సభ్యుడిగా తనకు అవకాశం రావటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

ఇకపై ఎంసీఐ చేసే పనులు ఎన్​ఎంసీ చేస్తోంది
ఇకపై ఎంసీఐ చేసే పనులు ఎన్​ఎంసీ చేస్తోంది

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జాతీయ వైద్య కమిషన్ విధులు నిర్వర్తింస్తోందని ఎన్టీఆర్ హెల్త్ యూనిర్శిటీ వీసీ డా.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కమిషన్​లో యూనివర్సటీ వీసీని సభ్యునిగా ఎన్నుకున్నారని వెల్లడించారు. ఎన్​ఎంసీలో 25 మంది సభ్యులుంటారని... కమిషన్​లో సభ్యుడిగా తనకు అవకాశం రావటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఎంసీఐ చేసే పనులను ఎన్​ఎంసీ చేస్తుందని పేర్కొన్నారు.

ఇదీచదవండి

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జాతీయ వైద్య కమిషన్ విధులు నిర్వర్తింస్తోందని ఎన్టీఆర్ హెల్త్ యూనిర్శిటీ వీసీ డా.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కమిషన్​లో యూనివర్సటీ వీసీని సభ్యునిగా ఎన్నుకున్నారని వెల్లడించారు. ఎన్​ఎంసీలో 25 మంది సభ్యులుంటారని... కమిషన్​లో సభ్యుడిగా తనకు అవకాశం రావటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఎంసీఐ చేసే పనులను ఎన్​ఎంసీ చేస్తుందని పేర్కొన్నారు.

ఇదీచదవండి

'ఎస్పీ బాలు స్వరం అజరామరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.