విజయవాడలోని మాచవరంలో ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు పర్యటించారు. ఆయనతో పాటు భాజపా నేత రావెల కిశోర్ బాబు ఉన్నారు. మాచవరం ప్రాంతంలోని ఎస్సీ కాలనీలో వీధులు, డ్రైనేజీలు పరిశీలించి.. అక్కడి సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నివాసాల మధ్య భారీగా మురుగు నీరు చేరటం గమనించిన రాములు... వెంటనే అధికారులు మరమ్మతులకు అయ్యే ఖర్చుపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.
మాచవరంలో ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు పర్యటన
విజయవాడ మాచవరంలోని ఎస్సీ కాలనీలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు పర్యటించారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు.
national commission member ramulu in vijayawada
విజయవాడలోని మాచవరంలో ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు పర్యటించారు. ఆయనతో పాటు భాజపా నేత రావెల కిశోర్ బాబు ఉన్నారు. మాచవరం ప్రాంతంలోని ఎస్సీ కాలనీలో వీధులు, డ్రైనేజీలు పరిశీలించి.. అక్కడి సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నివాసాల మధ్య భారీగా మురుగు నీరు చేరటం గమనించిన రాములు... వెంటనే అధికారులు మరమ్మతులకు అయ్యే ఖర్చుపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.
ఇదీ చదవండి:
'పేదల భూములను లాక్కొని.. తిరిగి వారికే పంచుతున్నారు'