ప్రజలంతా ఒక్కటిగా అమరావతిని కాపాడుకుందామని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. దేశం గర్వపడే స్థాయిలో నూతన రాజధానిని కట్టుకుంటున్నారని దేశ ప్రధానితో సహా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రులను అభినందించారని గుర్తుచేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఇంట్లో కూర్చుని విధ్వంసకర ఆలోచనలు చేశారని విమర్శించారు.
ఇదీ చదవండి: ఆశల పునాదికి సమాధి... ఐదేళ్లలో అంతా ఆవిరి!