ETV Bharat / city

mp sri krishnadevaraya: 'డ్రిప్ పథకం కింద శ్రీశైలం, సాగర్‌కు మరమ్మతులు చేయాలి'

mp sri krishnadevaraya: డ్రిప్ పథకం కింద శ్రీశైలం, సాగర్‌కు మరమ్మతులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. సరైన కాలంలో మరమ్మతుల వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

author img

By

Published : Dec 7, 2021, 6:50 PM IST

కేంద్రాన్ని కోరిన నరసరావుపేట ఎంపీ
కేంద్రాన్ని కోరిన నరసరావుపేట ఎంపీ

mp sri krishnadevaraya: డ్రిప్ పథకం కింద శ్రీశైలం, సాగర్‌కు మరమ్మతులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. లోక్‌సభ జీరో అవర్​లో డ్యాంల మరమ్మతుల విషయం ప్రస్తావించినట్లు తెలిపిన ఆయన..కేంద్రానికి సహకారం అందించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. సరైన కాలంలో మరమ్మతుల వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గెజిట్ ప్రకారం శ్రీశైలం, సాగర్‌లు కేంద్రం పరిధిలోకి వెళ్లినట్లేనని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

ఇదీ చదవండి

mp sri krishnadevaraya: డ్రిప్ పథకం కింద శ్రీశైలం, సాగర్‌కు మరమ్మతులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. లోక్‌సభ జీరో అవర్​లో డ్యాంల మరమ్మతుల విషయం ప్రస్తావించినట్లు తెలిపిన ఆయన..కేంద్రానికి సహకారం అందించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. సరైన కాలంలో మరమ్మతుల వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గెజిట్ ప్రకారం శ్రీశైలం, సాగర్‌లు కేంద్రం పరిధిలోకి వెళ్లినట్లేనని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

ఇదీ చదవండి

AMARAVATI FARMERS PADAYATRA: చిత్తూరు జిల్లాలోకి రైతుల పాదయాత్ర.. స్థానికుల ఘన స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.