ETV Bharat / city

'పేదల సంక్షేమం కోసమే సీఎం జగన్ కృషి'

author img

By

Published : May 30, 2020, 6:54 PM IST

వైకాపా పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్​పై మంత్రులు ప్రశంసలు కురిపించారు.

ministers praises cm jagan on the ocassion of one year for ycp rule
ministers praises cm jagan on the ocassion of one year for ycp rule
మీడియాతో మంత్రి బొత్స సత్యనారాయణ

పేదల సంక్షేమం కోసమే సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైకాపా పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా..పార్టీ నేతలు, కార్యకర్తలు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏడాది పాలనలో వైకాపా ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 95 శాతం హామీలను నెరవేర్చారన్నారు.

మీడియాతో మంత్రి బొత్స సత్యనారాయణ

పేదల సంక్షేమం కోసమే సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైకాపా పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా..పార్టీ నేతలు, కార్యకర్తలు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏడాది పాలనలో వైకాపా ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 95 శాతం హామీలను నెరవేర్చారన్నారు.

ఇదీ చదవండి

90 శాతం హామీల అమలు దిశగా అడుగులు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.