ETV Bharat / city

'సంక్షేమ రాజ్యం రావాలంటే..వైకాపా అభ్యర్థులనే గెలిపించాలి' - పుర ఎన్నికల ప్రచారంలో మినిస్టర్ వేణుగోపాల్

పురపాలక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే ఎండలు మంటెక్కిస్తున్నా లెక్కచేయకుండా..అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు ఓట్ల వేటలో తలమునకలయ్యారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51 డివిజన్​లో వైకాపా అభ్యర్థితో కలిసి మంత్రి వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

'సంక్షేమ రాజ్యం రావాలంటే..వైకాపా అభ్యర్థులనే గెలిపించాలి'
'సంక్షేమ రాజ్యం రావాలంటే..వైకాపా అభ్యర్థులనే గెలిపించాలి'
author img

By

Published : Feb 26, 2021, 7:39 PM IST

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్​లో వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి రాజేశ్​తో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం రావాలంటే..వైకాపా బలపర్చిన అభ్యర్థులను గెలిపించి సీఎం జగన్​కు బహుమతిగా ఇవ్వాలన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ సంక్షేమానికి నిబద్ధతతో పని చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్​ అని కొనియాడారు.

ఇదీచదవండి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్​లో వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి రాజేశ్​తో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం రావాలంటే..వైకాపా బలపర్చిన అభ్యర్థులను గెలిపించి సీఎం జగన్​కు బహుమతిగా ఇవ్వాలన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ సంక్షేమానికి నిబద్ధతతో పని చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్​ అని కొనియాడారు.

ఇదీచదవండి

ఈ-వాచ్ యాప్​పై విచారణ మార్చి 5వ తేదీకి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.