ETV Bharat / city

విజయవాడలో చుండూరు వెంకటరెడ్డి 40వ వర్ధంతి సంస్మరణ సభ - minister vellampalli started chunduru venkatareddy memorial meet in vijayawada

విజయవాడలో 'సీవీ రెడ్డి ఛారిటీస్' ఆధ్వర్యంలో.. విద్యార్థులకు స్కాలర్​షిప్పులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపకులు చుండూరు వెంకటరెడ్డి 40వ వర్ధంతి సందర్భంగా.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి సంస్మరణ సభ ప్రారంభించారు. సంస్థ చేసిన సేవలను కొనియాడారు.

minister vellampalli started cv reddy 40th memorial meet at vijayawada
విజయవాడలో చుండూరు వెంకటరెడ్డి 40 వర్ధంతి సంస్మరణ సభ
author img

By

Published : Jan 31, 2021, 10:54 PM IST

'సీవీ రెడ్డి ఛారిటీస్' వ్యవస్థాపకులు చుండూరు వెంకటరెడ్డి 40వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ విజయవాడలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పూలమాల వేశారు. ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి సేవ చేశారని మంత్రి కొనియాడారు. దాదాపు 100 మంది పేద, వేద విద్యార్థులకు స్కాలర్ షిప్పులు.. మరో 100 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 500 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం ఛైర్మన్, ఈవో తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'సీవీ రెడ్డి ఛారిటీస్' వ్యవస్థాపకులు చుండూరు వెంకటరెడ్డి 40వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ విజయవాడలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పూలమాల వేశారు. ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి సేవ చేశారని మంత్రి కొనియాడారు. దాదాపు 100 మంది పేద, వేద విద్యార్థులకు స్కాలర్ షిప్పులు.. మరో 100 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 500 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం ఛైర్మన్, ఈవో తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'చిత్తూరు, గుంటూరు జిల్లాలకు కలెక్టర్లుగా ఆ ఇద్దరిని నియమించండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.