ETV Bharat / city

'తొలిదశలో గుర్తిస్తేనే ఊపిరితిత్తుల క్యాన్సర్​ను తగ్గించవచ్చు'

author img

By

Published : Nov 25, 2020, 9:18 AM IST

ఊపిరితిత్తుల క్యాన్సర్​ను తొలిదశలో గుర్తించకపోవటమే మరణాలకు కారణమని వైద్య నిపుణులు తెలిపారు.

Medical oncologist Dr Rajesh
మెడికల్ అంకాలజిస్ట్ వైద్యులు డా.రాజేష్
మెడికల్ అంకాలజిస్ట్ డా.రాజేష్

ఊపిరితిత్తుల క్యాన్సర్​ను తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిగా నయంచేయవచ్చని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా.రాజేష్ అన్నారు. నవంబర్ నెలను ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతియేటా దేశ వ్యాప్తంగా లక్ష మంది లంగ్ క్యాన్సర్ బారిన పడుతుండగా... వీరిలో 80 వేల మంది మృత్యువాత పడుతున్నారన్నారు. తొలిదశలో గుర్తించకపోవటమే మరణాలకు ప్రధాన కారణమని చెప్పారు.

మెడికల్ అంకాలజిస్ట్ డా.రాజేష్

ఊపిరితిత్తుల క్యాన్సర్​ను తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిగా నయంచేయవచ్చని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా.రాజేష్ అన్నారు. నవంబర్ నెలను ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతియేటా దేశ వ్యాప్తంగా లక్ష మంది లంగ్ క్యాన్సర్ బారిన పడుతుండగా... వీరిలో 80 వేల మంది మృత్యువాత పడుతున్నారన్నారు. తొలిదశలో గుర్తించకపోవటమే మరణాలకు ప్రధాన కారణమని చెప్పారు.

ఇదీ చదవండి:

కొవిడ్​-19 టీకా​ పంపిణీకి 'యునిసెఫ్'​ సన్నద్ధత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.