ETV Bharat / city

Lokesh letter to governor: ఏపీపీఎస్సీ పరిణామాలపై దృష్టి సారించండి..గవర్నర్​ను కోరిన లోకేశ్​

ఏపీపీఎస్సీ(appsc) పరిణామాలపై దృష్టి సారించాలని గవర్నర్ బిశ్వభూషణ్‌(biswabhushan) ను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) కోరారు. ఈ మేరకు గవర్నర్​కు లేఖ రాశారు.

author img

By

Published : Jun 13, 2021, 7:31 PM IST

lokesh write a letter to governor biswabhusan
గవర్నర్​కు లోకేశ్ లేఖ

గ్రూప్-1 మెయిన్స్ వాల్యుయేషన్‌పై జోక్యం చేసుకోవాలని కోరుతూ... గవర్నర్ బిశ్వభూషణ్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ఏపీపీఎస్సీ(appsc) పరిణామాలపై దృష్టి సారించాలని.. న్యాయ విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞుప్తి చేశారు. డిజిటల్ వాల్యుయేషన్‌ అనేక విమర్శలకు తావిస్తోందని.. ఈ నేపథ్యంలోనే గ్రూప్-1 అభ్యర్థులు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

lokesh write a letter to governor biswabhusan
గవర్నర్​కు నారా లోకేశ్ లేఖ

గ్రూప్-1 మెయిన్స్ వాల్యుయేషన్‌పై జోక్యం చేసుకోవాలని కోరుతూ... గవర్నర్ బిశ్వభూషణ్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ఏపీపీఎస్సీ(appsc) పరిణామాలపై దృష్టి సారించాలని.. న్యాయ విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞుప్తి చేశారు. డిజిటల్ వాల్యుయేషన్‌ అనేక విమర్శలకు తావిస్తోందని.. ఈ నేపథ్యంలోనే గ్రూప్-1 అభ్యర్థులు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

lokesh write a letter to governor biswabhusan
గవర్నర్​కు నారా లోకేశ్ లేఖ

ఇదీ చదవండి..

Corona cases: రాష్ట్రంలో కొత్తగా 6,770 కరోనా కేసులు, 58 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.