ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై హుండీల లెక్కింపు...అమ్మవారికి రూ. 2.85 కోట్ల ఆదాయం

బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. కానుకల ద్వారా అమ్మవారికి 2.85 కోట్ల ఆదాయం సమకూరిందని వారు స్పష్టం చేశారు.

author img

By

Published : Oct 14, 2019, 9:43 PM IST

ఇంద్రకీలాద్రిపై హుండీల లెక్కింపు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. కానుకల ద్వారా అమ్మవారికి 2.85 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 520 గ్రాముల బంగారంతోపాటు, 14.2 కిలోల వెండి అమ్మవారికి భక్తులు సమర్పించారు.

ఇదీచదవండి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. కానుకల ద్వారా అమ్మవారికి 2.85 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 520 గ్రాముల బంగారంతోపాటు, 14.2 కిలోల వెండి అమ్మవారికి భక్తులు సమర్పించారు.

ఇదీచదవండి

ఆంధ్రాబ్యాంకులో చోరీ..3 కోట్ల విలువైన బంగారు నగలు అపహరణ

Intro:Body:

durgamma


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.