ETV Bharat / city

విజయవాడలో బాలిక అదృశ్యం... ఆందోళనలో తల్లిదండ్రులు - missing news in krishna districts

విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఓ బాలిక అదృశ్య ఘటన కలకలం రేపుతోంది. ఆడుకోవటానికి బయటకు వెళ్లిన ద్వారక అనే చిన్నారి ఇంటికి రాకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నల్లపాడులో బాలిక అదృశ్యం... ఆందోళనలో తల్లిదండ్రులు
author img

By

Published : Nov 11, 2019, 5:32 PM IST

నల్లపాడులో బాలిక అదృశ్యం... ఆందోళనలో తల్లిదండ్రులు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నల్లపాడులో బాలిక అదృశ్యం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ఆడుకోటానికి బయటకు వెళ్ళిన చిన్నారి ద్వారక ఇంటికి తిరిగి రాకపోవటంతో... తల్లిదండ్రులు భయపడి... భవానీపురం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సంఘటన స్ధలానికి చేరుకొని విచారించారు. బాలికను వెతకటానికి రెండు బృందాలుగా ఏర్పాడ్డారు. తమ బిడ్డను క్షేమంగా అప్పగించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

నల్లపాడులో బాలిక అదృశ్యం... ఆందోళనలో తల్లిదండ్రులు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నల్లపాడులో బాలిక అదృశ్యం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ఆడుకోటానికి బయటకు వెళ్ళిన చిన్నారి ద్వారక ఇంటికి తిరిగి రాకపోవటంతో... తల్లిదండ్రులు భయపడి... భవానీపురం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సంఘటన స్ధలానికి చేరుకొని విచారించారు. బాలికను వెతకటానికి రెండు బృందాలుగా ఏర్పాడ్డారు. తమ బిడ్డను క్షేమంగా అప్పగించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

ఇవీ చదవండి:

పాప అదృశ్యం.... తల్లడిల్లుతున్న తల్లి హృదయం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.