ETV Bharat / city

విద్యార్థుల ఉదారత.. కార్మికులకు అల్పాహారం పంపిణీ

author img

By

Published : Apr 8, 2020, 3:41 PM IST

లాక్​డౌన్​ సమయంలో పేదలకు.. విద్యార్థులు తమ వంతు సాయం అందిస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న పేదలకు మల్టీమీడియా విద్యార్థులు అల్పాహారం అందించారు.

food to poor at Vijayawada railway station
విద్యార్థుల ఉదారత.. కార్మికులకు అల్పాహారం పంపిణీ

విజయవాడలో మల్టీమీడియా కోర్సు చేస్తున్న విద్యార్థులు రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న కూలీలు, కార్మికులకు అల్పాహారం, మంచినీళ్లు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో పనులు లేక రోజువారి కూలీలు ఇబ్బంది పడుతున్నారని, వారికి తమ వంతు సాయంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు విద్యార్థులు మధు సాయి, చక్రి, షణ్ముక్ తెలిపారు.

విజయవాడలో మల్టీమీడియా కోర్సు చేస్తున్న విద్యార్థులు రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న కూలీలు, కార్మికులకు అల్పాహారం, మంచినీళ్లు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో పనులు లేక రోజువారి కూలీలు ఇబ్బంది పడుతున్నారని, వారికి తమ వంతు సాయంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు విద్యార్థులు మధు సాయి, చక్రి, షణ్ముక్ తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 15 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.