విజయవాడలో మల్టీమీడియా కోర్సు చేస్తున్న విద్యార్థులు రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న కూలీలు, కార్మికులకు అల్పాహారం, మంచినీళ్లు పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక రోజువారి కూలీలు ఇబ్బంది పడుతున్నారని, వారికి తమ వంతు సాయంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు విద్యార్థులు మధు సాయి, చక్రి, షణ్ముక్ తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 15 కరోనా పాజిటివ్ కేసులు