ETV Bharat / city

పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్​కు కరోనా పాజిటివ్

author img

By

Published : Nov 2, 2020, 2:41 PM IST

పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్​కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Corona positive for PAC chairman Payyavala Keshav
పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్​కు కరోనా పాజిటివ్

పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్​కు కరోనా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో తనను కలిసినవాళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు అవసరమైన మేర కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కేశవ్ కోరారు.

పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్​కు కరోనా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో తనను కలిసినవాళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు అవసరమైన మేర కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కేశవ్ కోరారు.

ఇదీ చదవండి:

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ...మత్స్యకారులకు చేయూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.