ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Jul 9, 2020, 1:47 PM IST

Updated : Jul 9, 2020, 10:45 PM IST

రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదు

13:45 July 09

వైరస్ కారణంగా మరో 13 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరాయి. తాజాగా 13 మంది మృతి చెందగా... మెుత్తం మృతుల సంఖ్య 277కు చేరింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 53 మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనా నుంచి కోలుకుని మరో 904 మంది డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 10,894 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 11,101 మంది డిశ్ఛార్జి అయ్యారు.

13:45 July 09

వైరస్ కారణంగా మరో 13 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరాయి. తాజాగా 13 మంది మృతి చెందగా... మెుత్తం మృతుల సంఖ్య 277కు చేరింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 53 మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనా నుంచి కోలుకుని మరో 904 మంది డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 10,894 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 11,101 మంది డిశ్ఛార్జి అయ్యారు.

Last Updated : Jul 9, 2020, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.