ETV Bharat / city

రమేష్‌ ఆసుపత్రుల ఆధ్వర్యంలో సీఎంఈ కార్యక్రమం..హాజరుకానున్న గవర్నర్ ! - Ramesh Hospitals

50 వేల గుండె ఆపరేషన్లు, స్టెంట్లు చేసిన సందర్భంగా రమేష్‌ ఆసుపత్రుల ఆధ్వర్యంలో సీఎంఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రమేష్ ఆసుపత్రుల ఎండీ పోతినేని రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ బిశ్వభూషణ్ హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.

రమేష్‌ ఆసుపత్రుల ఆధ్వర్యంలో సీఎంఈ కార్యక్రమం
రమేష్‌ ఆసుపత్రుల ఆధ్వర్యంలో సీఎంఈ కార్యక్రమం
author img

By

Published : May 29, 2022, 3:57 AM IST

రమేష్‌ ఆసుపత్రుల ఆధ్వర్యంలో సీఎంఈ కార్యక్రమం

రమేష్‌ ఆసుపత్రుల ఆధ్వర్యంలో 50 వేల గుండె ఆపరేషన్లు, స్టెంట్లు, యాంజియోప్లాస్టీల మైలురాయిని అధిమించిన సందర్భంగా విజయవాడలో సీఎంఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రమేష్‌ ఆసుపత్రుల మేనేజింగ్‌ డైరెక్టర్‌ పోతినేని రమేష్‌బాబు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. ఆధునిక వైద్య విధానాలు, శస్త్రచికిత్సల నిర్వహణ గురించి వైద్య నిపుణులు వివరిస్తారన్నారు. అందరికీ అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో పనిచేస్తున్నమని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ ముఖ్యఅతిధిగా హాజరుకానున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి

రమేష్‌ ఆసుపత్రుల ఆధ్వర్యంలో సీఎంఈ కార్యక్రమం

రమేష్‌ ఆసుపత్రుల ఆధ్వర్యంలో 50 వేల గుండె ఆపరేషన్లు, స్టెంట్లు, యాంజియోప్లాస్టీల మైలురాయిని అధిమించిన సందర్భంగా విజయవాడలో సీఎంఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రమేష్‌ ఆసుపత్రుల మేనేజింగ్‌ డైరెక్టర్‌ పోతినేని రమేష్‌బాబు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. ఆధునిక వైద్య విధానాలు, శస్త్రచికిత్సల నిర్వహణ గురించి వైద్య నిపుణులు వివరిస్తారన్నారు. అందరికీ అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో పనిచేస్తున్నమని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ ముఖ్యఅతిధిగా హాజరుకానున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.