ETV Bharat / city

'​ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు' - governor_sendoff_prog

గవర్నర్ నరసింహన్ ఆత్మీయ వీడ్కోలు సభకు సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులను సీఎం జగన్ సత్కరించారు. అనంతరం మాట్లాడిన జగన్ దశాబ్దం పాటు తెలుగు ప్రజలకు సేవలందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరింత కాలం ప్రజాసేవలో ఉండాలని కోరారు.

గవర్నర్​ నరసింహన్​ ఓ తండ్రిలా మార్గనిర్దేశం చేశారు : సీఎం జగన్
author img

By

Published : Jul 22, 2019, 9:16 PM IST

గవర్నర్ నరసింహన్‌తో పదేళ్లుగా పరిచయం ఉందని సీఎం జగన్‌ అన్నారు. తనను తండ్రిలా ఆదరించారని జగన్ పేర్కొన్నారు. నరసింహన్‌కు తమ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. గవర్నర్​గా తెలుగు రాష్ట్రాలకు ఎనలేని సేవలు అందించారన్నారు. సీఎం అయ్యాక తనకు, రాష్ట్ర అభివృద్ధికి మార్గనిర్దేశం చేశారని గుర్తుచేసుకున్నారు. మరింత కాలం నరసింహన్ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. తండ్రి స్థానంలో ఉండి ఓ పెద్దాయనగా సలహాలు ఇచ్చారని నరసింహన్ సేవలు గుర్తు చేసుకున్నారు. నిండు మనస్సుతో ఆయన ఆశీస్సులు రాష్ట్రంపై ఉంటాయని భావిస్తున్నాని జగన్ అన్నారు.

గవర్నర్​ నరసింహన్​ ఓ తండ్రిలా మార్గనిర్దేశం చేశారు : సీఎం జగన్

ఇదీ చదవండి : ఎక్కడున్నా ఏపీ అభివృద్ధిని ఆకాంక్షిస్తా : వీడ్కోలు సభలో గవర్నర్

గవర్నర్ నరసింహన్‌తో పదేళ్లుగా పరిచయం ఉందని సీఎం జగన్‌ అన్నారు. తనను తండ్రిలా ఆదరించారని జగన్ పేర్కొన్నారు. నరసింహన్‌కు తమ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. గవర్నర్​గా తెలుగు రాష్ట్రాలకు ఎనలేని సేవలు అందించారన్నారు. సీఎం అయ్యాక తనకు, రాష్ట్ర అభివృద్ధికి మార్గనిర్దేశం చేశారని గుర్తుచేసుకున్నారు. మరింత కాలం నరసింహన్ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. తండ్రి స్థానంలో ఉండి ఓ పెద్దాయనగా సలహాలు ఇచ్చారని నరసింహన్ సేవలు గుర్తు చేసుకున్నారు. నిండు మనస్సుతో ఆయన ఆశీస్సులు రాష్ట్రంపై ఉంటాయని భావిస్తున్నాని జగన్ అన్నారు.

గవర్నర్​ నరసింహన్​ ఓ తండ్రిలా మార్గనిర్దేశం చేశారు : సీఎం జగన్

ఇదీ చదవండి : ఎక్కడున్నా ఏపీ అభివృద్ధిని ఆకాంక్షిస్తా : వీడ్కోలు సభలో గవర్నర్

Intro:Ap_Nlr_02_22_Ration_Delars_Harsham_Kiran_Avb_AP10064

కంట్రిబ్యూటర్; టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291

యాంకర్
రేషన్ డీలర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నెల్లూరులో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ నగరంలో రేషన్ డీలర్లు ఆత్మీయ ర్యాలీ నిర్వహించారు. వి.ఆర్.సి. నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తమ హర్షం వెలిబుచ్చారు. రేషన్ డీలర్ల ఉపాధికి భంగం కలగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంపట్ల ఆ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రమేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ఆయన కోరారు.
బైట్: సుదర్శన్ రమేష్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నేత, నెల్లూరు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.