ETV Bharat / city

నేడు దిల్లీకి ముఖ్యమంత్రి జగన్

author img

By

Published : Apr 28, 2022, 9:04 PM IST

Updated : Apr 29, 2022, 4:37 AM IST

ముఖ్యమంత్రి జగన్.. నేడు దిల్లీ వెళ్లనున్నారు. శనివారం అక్కడ  జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో జగన్‌ పాల్గొంటారు.

రేపు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్
రేపు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం దిల్లీ వెళుతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళతారు. రాత్రికి దిల్లీలోనే బస చేస్తారు. శనివారం అక్కడ జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో జగన్‌ పాల్గొంటారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం దిల్లీ వెళుతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళతారు. రాత్రికి దిల్లీలోనే బస చేస్తారు. శనివారం అక్కడ జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో జగన్‌ పాల్గొంటారు.

ఇదీ చదవండి: 'హైకోర్టుల్లో త్వరలోనే స్థానిక భాషల అమలు.. కానీ!'

Last Updated : Apr 29, 2022, 4:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.