ETV Bharat / city

క్వారంటైన్​ను ప్రజలు సీరియస్​గా తీసుకోవాలి: చినరాజప్ప - క్వారంటైన్​ను ప్రజలు సీరియస్​గా తీసుకోవాలన్న చినరాజప్ప

ముఖ్యమంత్రి జగన్ చెప్పిన వాలంటీర్ల వ్యవస్థ సరిగా అమలవ్వట్లేదని మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ఆగ్రహించారు. క్వారంటైన్​ను ప్రజలు సీరియస్​గా తీసుకోవాలని సూచించారు.

Chinarajappa comments On Ration supply
మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప
author img

By

Published : Mar 30, 2020, 7:24 PM IST

మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్, క్వారంటైన్​ని ప్రజలు సీరియస్​గా తీసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. నిత్యావసర వస్తువులను ప్రభుత్వం వాలంటీర్లతో పంపిణీ చేయిస్తామన్న అంశాన్ని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ ఈ విషయంపై గర్వంగా చెప్పుకొంటున్నా.. ఎక్కడా అమలవడం లేదని తప్పుబట్టారు. కొన్ని చోట్ల వైకాపా నేతలు వస్తే గానీ రేషన్ దుకాణాలు తెరవడం లేదని ఆరోపించారు. డెల్టాలో సాగునీటి కొరత ఉందన్న చినరాజప్ప.... అధికారులు పట్టించుకోవాలన్నారు.

మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్, క్వారంటైన్​ని ప్రజలు సీరియస్​గా తీసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. నిత్యావసర వస్తువులను ప్రభుత్వం వాలంటీర్లతో పంపిణీ చేయిస్తామన్న అంశాన్ని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ ఈ విషయంపై గర్వంగా చెప్పుకొంటున్నా.. ఎక్కడా అమలవడం లేదని తప్పుబట్టారు. కొన్ని చోట్ల వైకాపా నేతలు వస్తే గానీ రేషన్ దుకాణాలు తెరవడం లేదని ఆరోపించారు. డెల్టాలో సాగునీటి కొరత ఉందన్న చినరాజప్ప.... అధికారులు పట్టించుకోవాలన్నారు.

ఇవీ చదవండి:

పనిచేయని సర్వర్లు.. లబ్ధిదారులుకు ఇక్కట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.