ETV Bharat / city

'ప్రభుత్వ తీరుతో ప్రపంచమంతా ఆందోళన చెందే పరిస్థితి'

కరోనా కట్టడిలో ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కొండపల్లి వద్ద వేల మంది స్వయం సహాయక మహిళలతో సమావేశం నిర్వహించటం షాక్‌కు గురి చేసిందన్నారు.

author img

By

Published : Sep 15, 2020, 4:12 PM IST

ప్రభుత్వ తీరుతో ప్రపంచమంతా ఆందోళన చెందే పరిస్థితి వచ్చేలా ఉంది
ప్రభుత్వ తీరుతో ప్రపంచమంతా ఆందోళన చెందే పరిస్థితి వచ్చేలా ఉంది
ప్రభుత్వ తీరుతో ప్రపంచమంతా ఆందోళన చెందే పరిస్థితి వచ్చేలా ఉంది

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ప్రపంచమంతా ఆందోళన చెందే పరిస్థితి వచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కొండపల్లి వద్ద వేలాది మంది స్వయం సహాయక మహిళలు సమావేశo నిర్వహించటం షాక్​కి గురి చేసిందన్నారు. కరోనా వైరస్ మార్గదర్శకాలను ఏ మాత్రం పాటించకపోవటం దుర్మార్గమని మండిపడ్డారు. సంబంధిత వీడియోను చంద్రబాబు ట్విటర్​లో పోస్ట్ చేశారు.

ప్రభుత్వ తీరుతో ప్రపంచమంతా ఆందోళన చెందే పరిస్థితి వచ్చేలా ఉంది

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ప్రపంచమంతా ఆందోళన చెందే పరిస్థితి వచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కొండపల్లి వద్ద వేలాది మంది స్వయం సహాయక మహిళలు సమావేశo నిర్వహించటం షాక్​కి గురి చేసిందన్నారు. కరోనా వైరస్ మార్గదర్శకాలను ఏ మాత్రం పాటించకపోవటం దుర్మార్గమని మండిపడ్డారు. సంబంధిత వీడియోను చంద్రబాబు ట్విటర్​లో పోస్ట్ చేశారు.

ఇదీచదవండి

'చర్చలు జరుగుతున్నాయి త్వరలోనే పోలవరం బకాయిలు విడుదల'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.