ETV Bharat / city

కరోనా నుంచి లోక్​సభ స్పీకర్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు - చంద్రబాబు న్యూస్

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకి కరోనా సోకటం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కరోనా నుంచి లోక్​సభ స్పీకర్ త్వరగా కోలుకోవాలి
కరోనా నుంచి లోక్​సభ స్పీకర్ త్వరగా కోలుకోవాలి
author img

By

Published : Mar 21, 2021, 10:23 PM IST

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కి కరోనా సోకటం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరోనాను జయించాక ఓం బిర్లా మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.

ఇదీచదవండి

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కి కరోనా సోకటం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరోనాను జయించాక ఓం బిర్లా మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.

ఇదీచదవండి

కొవిడ్ కేర్ సెంటర్లలో ఆకలి కేకలు.. పౌష్టికాహారం పక్కదారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.