ETV Bharat / city

రఘురామపై జరిగిన దాడి బాధించింది : భాజపా ఎంపీ సంజయ్ జైస్వాల్ - bjp mp sanjay jaiswal

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ అధికారులు.. ప్రవర్తించిన తీరును భాజపా ఎంపీ సంజయ్ జైస్వాల్ ఖండించారు. ఈ ఘటనపై పార్లమెంట్​లో ప్రస్తావిస్తానన్నారు.

BJP mp sanjay jaiswal fire on mp raguramakrishnaraju
భాజపా ఎంపీ సంజయ్ జైస్వాల్
author img

By

Published : Jun 7, 2021, 9:40 PM IST

ఏపీ సీఐడీ అధికారులు త‌న‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారంటూ ఎంపీ ర‌ఘురామకృష్ణ‌రాజు స‌హ‌చ‌ర ఎంపీల‌కు రాసిన లేఖ‌ ప‌ట్ల ఆయ‌న‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. భాజ‌పా ఎంపీ, నీటి పారుద‌ల వ్య‌వ‌హారాల స్థాయి సంఘం ఛైర్మ‌న్ సంజ‌య్ జైస్వాల్.. ర‌ఘురామ లేఖ‌పై స్పందించారు. ఎంపీపై దాడి త‌న‌ను బాధించింద‌ని వివ‌రించారు. ఘ‌ట‌న‌పై పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావిస్తాన‌న్నారు. ఈ విష‌యాన్ని మెయిల్ ద్వారా సంజ‌య్ జైస్వాల్ ర‌ఘురామ‌కు తెలిపారు.

ఏపీ సీఐడీ అధికారులు త‌న‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారంటూ ఎంపీ ర‌ఘురామకృష్ణ‌రాజు స‌హ‌చ‌ర ఎంపీల‌కు రాసిన లేఖ‌ ప‌ట్ల ఆయ‌న‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. భాజ‌పా ఎంపీ, నీటి పారుద‌ల వ్య‌వ‌హారాల స్థాయి సంఘం ఛైర్మ‌న్ సంజ‌య్ జైస్వాల్.. ర‌ఘురామ లేఖ‌పై స్పందించారు. ఎంపీపై దాడి త‌న‌ను బాధించింద‌ని వివ‌రించారు. ఘ‌ట‌న‌పై పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావిస్తాన‌న్నారు. ఈ విష‌యాన్ని మెయిల్ ద్వారా సంజ‌య్ జైస్వాల్ ర‌ఘురామ‌కు తెలిపారు.

ఇదీచదవండి: Missing mother found: నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన తల్లి..ఇన్నాళ్లు ఎక్కడుందంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.