కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు దాటిన వారందరికీ.. ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేస్తామంటూ తీసుకున్న నిర్ణయాన్ని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభినందించారు. రాష్ట్రాలపై భారం లేకుండా కేంద్రమే టీకాల ఖర్చును భరిస్తుందని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
'సీఎం గారూ.. ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించండి'