అర్జున అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. మంత్రి పినిపె విశ్వరూప్ తో పాటు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది అర్జున పురస్కారం సాధించడం పట్ల సాత్విక్ సాయి రాజ్ ను ముఖ్యమంత్రి అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: