ETV Bharat / city

ఓటేసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాలో విజయవాడలో ఓటు వేశారు. ఓటుకు ఎంతో విలువ ఉందని.. ప్రతి ఒక్కరూ ఒటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

author img

By

Published : Apr 11, 2019, 3:54 PM IST

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని శ్రామిక విద్యాపీఠం పోలింగ్ కేంద్రం వద్ద వరసలో నిలబడి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని శ్రామిక విద్యాపీఠం పోలింగ్ కేంద్రం వద్ద వరసలో నిలబడి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఇవీ చూడండి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్ల ఆగ్రహజ్వాలలు

Intro:AP_ONG_100_11_DAMACHARLA_VOTING_AV_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.........................................................
ప్రకాశం జిల్లా ఒంగోలు శాసన సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్ధన్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. రామ్ నగర్ రెండో లైనులోని ప్రభుత్వ పాఠశాలకు భార్య నాగ సత్యలత , కుమార్తెలతో కలసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. మహిళలు ఎక్కువగా పొలింగ్ కేంద్రానికి రావడం పట్ల ఆనందం వ్యక్తం ఛేజ్రు. తెదేపా తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి వాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్లాంపేటపాలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నాయకుడు, అతని అనుచరులు దౌర్జన్యానికి యత్నించారని... ఇలాంటివి ఈ రోజుతో చెల్లినట్లే నాని హెచ్చరించారు....బైట్
దామచర్ల జనార్దన్, టీడీపీ ఎమ్మెల్యే ఆభ్యర్ధి


Body:ఒంగోలు


Conclusion:ongole
9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.