ETV Bharat / city

తుంగభద్ర పుష్కరాలకు మరో రూ.2 కోట్లు విడుదల

author img

By

Published : Nov 10, 2020, 10:22 PM IST

తుంగభద్ర పుష్కరాలకు మరో రూ.2 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. భక్తులకు తాత్కాలికంగా మరుగుదొడ్లు, ఇతర వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

తుంగభద్ర పుష్కరాలకు మరో 2 కోట్లు విడుదల
తుంగభద్ర పుష్కరాలకు మరో 2 కోట్లు విడుదల

తుంగభద్ర పుష్కరాలకు మరో రూ.2 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 13 ఘాట్ల వద్ద తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాల కోసం నిధులు విడుదల చేసింది. భక్తులకు తాత్కాలికంగా మరుగుదొడ్లు, ఇతర వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదీచదవండి

తుంగభద్ర పుష్కరాలకు మరో రూ.2 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 13 ఘాట్ల వద్ద తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాల కోసం నిధులు విడుదల చేసింది. భక్తులకు తాత్కాలికంగా మరుగుదొడ్లు, ఇతర వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదీచదవండి

జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన మంత్రి వేణుగోపాల కృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.