ETV Bharat / city

జాతీయ డిజిటల్ టూరిజం మిషన్ టాస్క్​ఫోర్స్ సభ్య రాష్ట్రంగా ఏపీ

author img

By

Published : Jul 28, 2021, 6:35 PM IST

జాతీయ డిజిటల్ టూరిజం మిషన్ టాస్క్‌ఫోర్స్‌ సభ్య రాష్ట్రంగా రాష్ట్రం ఎంపికైంది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ వెల్లడించారు.

AP as a member state of the National Digital Tourism Mission Task Force
AP as a member state of the National Digital Tourism Mission Task Force

ఏపీ.. జాతీయ డిజిటల్ టూరిజం మిషన్ టాస్క్​పోర్స్ సభ్య రాష్ట్రంగా ఎంపికైంది. పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ ఈ వివరాలను వెల్లడించారు. పర్యాటక రంగంలో డిజిటలైజేషన్‌, మార్కెట్ విస్తృతి, రవాణా, ఆతిథ్యం, ఇతర సవాళ్లపై టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేయనుంది.

ఏపీ.. జాతీయ డిజిటల్ టూరిజం మిషన్ టాస్క్​పోర్స్ సభ్య రాష్ట్రంగా ఎంపికైంది. పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ ఈ వివరాలను వెల్లడించారు. పర్యాటక రంగంలో డిజిటలైజేషన్‌, మార్కెట్ విస్తృతి, రవాణా, ఆతిథ్యం, ఇతర సవాళ్లపై టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేయనుంది.

ఇదీ చదవండి: ttd tickets: శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.