ETV Bharat / city

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి

author img

By

Published : Oct 6, 2021, 7:24 AM IST

Updated : Oct 6, 2021, 12:47 PM IST

accident
accident

07:23 October 06

విద్యుత్ షాక్​తో టెంట్ హౌస్ కార్మికుడు మృతి

విద్యుత్ షాక్​తో టెంట్ హౌస్ కార్మికుడు మృతి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో బంటు సతీష్ అనే టెంట్ హౌస్ కార్మికుడు మృతి చెందాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది. క్యూలైన్‌కు సంబంధించిన సామగ్రిని తీసుకొచ్చిన సమయంలో ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఘటన జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. సతీష్ కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఇదీ చదవండి: Azadi Ka Amrit Mahotsav: ఓర్వలేక 'ఓడ'గొట్టారు!

07:23 October 06

విద్యుత్ షాక్​తో టెంట్ హౌస్ కార్మికుడు మృతి

విద్యుత్ షాక్​తో టెంట్ హౌస్ కార్మికుడు మృతి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో బంటు సతీష్ అనే టెంట్ హౌస్ కార్మికుడు మృతి చెందాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది. క్యూలైన్‌కు సంబంధించిన సామగ్రిని తీసుకొచ్చిన సమయంలో ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఘటన జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. సతీష్ కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఇదీ చదవండి: Azadi Ka Amrit Mahotsav: ఓర్వలేక 'ఓడ'గొట్టారు!

Last Updated : Oct 6, 2021, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.