ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : Jun 13, 2020, 1:21 PM IST

Updated : Jun 13, 2020, 1:40 PM IST

corona cases today
corona cases today

13:19 June 13

undefined

రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రానికి చెందిన 186 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 33 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురికి పాజిటివ్​గా తేలింది. కరోనాతో కృష్ణా జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందగా.. రాష్ట్రంలో మెుత్తం కరోనా మృతి చెందిన వారి సంఖ్య 82కి చేరింది.

13:19 June 13

undefined

రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రానికి చెందిన 186 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 33 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురికి పాజిటివ్​గా తేలింది. కరోనాతో కృష్ణా జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందగా.. రాష్ట్రంలో మెుత్తం కరోనా మృతి చెందిన వారి సంఖ్య 82కి చేరింది.

Last Updated : Jun 13, 2020, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.