ETV Bharat / city

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన వైకాపా

author img

By

Published : Mar 16, 2021, 6:26 PM IST

Updated : Mar 16, 2021, 7:20 PM IST

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు వైకాపా అభ్యర్థి గురుమూర్తిని ప్రకటించింది.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన వైకాపా
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన వైకాపా

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు వైకాపా అభ్యర్థిని ప్రకటించింది. వైకాపా నేత గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికలో మూడు లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

లోక్​సభ ఉప ఎన్నికకు ఈనెల 23న నోటిఫికేషన్​ విడుదల కానుంది. ఏప్రిల్​ 17న ఎన్నిక నిర్వహించనున్నారు.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు వైకాపా అభ్యర్థిని ప్రకటించింది. వైకాపా నేత గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికలో మూడు లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

లోక్​సభ ఉప ఎన్నికకు ఈనెల 23న నోటిఫికేషన్​ విడుదల కానుంది. ఏప్రిల్​ 17న ఎన్నిక నిర్వహించనున్నారు.

ఇదీచదవండి

పరిషత్‌ ఎన్నికలపై... ఎస్‌ఈసీ ఆదేశాలు రద్దు చేసిన హైకోర్టు

Last Updated : Mar 16, 2021, 7:20 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.