ETV Bharat / city

ttd darshan: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

author img

By

Published : Sep 11, 2021, 9:50 AM IST

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు.

vip's visit tirumala venkateswara swamy temple
vip's visit tirumala venkateswara swamy temple

తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే ఆధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే ఆధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:

AP WEATHER REPORT: బంగాళాఖాతంలో అల్పపీడనం... 4 రోజుల పాటు భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.