ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

author img

By

Published : Dec 16, 2020, 12:33 PM IST

తిరుమల వెంకటేశ్వరస్వామిని ప్రముఖులు దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Vips visit tirumala temple in chittor district
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి: తిరుమల మహాద్వారానికి బంగారు తాపడం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.