తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. నటి నిహారిక, చైతన్య దంపతులు, సినీ డైరెక్టర్ శ్రీనువైట్ల, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. నూతన దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: