ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

author img

By

Published : Dec 14, 2020, 10:50 AM IST

తిరుమల వెంకటేశ్వరస్వామిని ప్రముఖులు దర్శించుకున్నారు. కొత్త దంపతులు నటి నిహారిక, చైతన్య స్వామి వారి సేవలో పాల్గొన్నారు. డైరెక్టర్ శ్రీనువైట్ల, ప్రభుత్వ విప్‌ కోరుముట్ల శ్రీనివాసులు తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.

vips visit tirumala temple
vips visit tirumala temple
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. నటి నిహారిక, చైతన్య దంపతులు, సినీ డైరెక్టర్ శ్రీనువైట్ల, ప్రభుత్వ విప్‌ కోరుముట్ల శ్రీనివాసులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. నూతన దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. నటి నిహారిక, చైతన్య దంపతులు, సినీ డైరెక్టర్ శ్రీనువైట్ల, ప్రభుత్వ విప్‌ కోరుముట్ల శ్రీనివాసులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. నూతన దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:

నిర్వహణ లోపాలతో అలంకారంగా మారిన నిఘా నేత్రాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.