ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

author img

By

Published : Nov 28, 2020, 9:39 AM IST

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రంగారావు, పుదుచ్చేరి స్పీకర్ శివకొలుందు , చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

vips visit Tirumala
vips visit Tirumala

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు, పుదుచ్చేరి స్పీకర్ శివకొలుందు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు.. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు, పుదుచ్చేరి స్పీకర్ శివకొలుందు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు.. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.


ఇదీ చదవండి: కశ్మీర్​లో స్థానిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ షురూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.