ETV Bharat / city

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న ఎస్​ఈసీ రమేశ్ కుమార్ - sri padmavathi Ammavari temple

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు స్వాగతం పలికిన తితిదే అధికారులు.. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Ramesh Kumar visit sri padmavathi Ammavari temple at Tiruchanur
తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న ఎస్​ఈసీ రమేశ్ కుమార్
author img

By

Published : Feb 13, 2021, 9:32 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన ఆయన నేరుగా తిరుచానూరు చేరుకున్నారు. ఆలయం మహాద్వారం వద్ద తితిదే అధికారులు.. ఆయనకు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం పలికారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన ఆయన నేరుగా తిరుచానూరు చేరుకున్నారు. ఆలయం మహాద్వారం వద్ద తితిదే అధికారులు.. ఆయనకు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం పలికారు.

ఇదీ చూడండి: ప్రతీ ఓటు విలువైందే... భవిష్యత్తును మార్చేసేదే..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.