ETV Bharat / city

తిరుపతి ఉపఎన్నిక: మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.67 శాతం పోలింగ్

తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్​ 36.67 శాతంగా నమోదైంది.

author img

By

Published : Apr 17, 2021, 2:52 PM IST

poling percentage
తిరుపతి ఉపఎన్నిక

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్​ 36.67 శాతంగా నమోదైంది.

నియోజకవర్గాల వారిగా పోలింగ్​ శాతం..

  • సర్వేపల్లి 38.10 శాతం
  • గూడూరు 36.84 శాతం
  • సూళ్లూరుపేట 40.76 శాతం
  • వెంకటగిరి 37.63 శాతం
  • తిరుపతి 32.13 శాతం
  • శ్రీకాళహస్తి 35.98 శాతం
  • సత్యవేడు 36.00 శాతం

ఇదీ చదవండీ.. తిరుపతి పశ్చిమ పీఎస్‌ ముందు భాజపా అభ్యర్థి రత్నప్రభ ధర్నా

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్​ 36.67 శాతంగా నమోదైంది.

నియోజకవర్గాల వారిగా పోలింగ్​ శాతం..

  • సర్వేపల్లి 38.10 శాతం
  • గూడూరు 36.84 శాతం
  • సూళ్లూరుపేట 40.76 శాతం
  • వెంకటగిరి 37.63 శాతం
  • తిరుపతి 32.13 శాతం
  • శ్రీకాళహస్తి 35.98 శాతం
  • సత్యవేడు 36.00 శాతం

ఇదీ చదవండీ.. తిరుపతి పశ్చిమ పీఎస్‌ ముందు భాజపా అభ్యర్థి రత్నప్రభ ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.